నిన్న జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్లో (Pahalgam Attack) జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల పేర్లను ఇవాళ అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించిన అధికారులు… పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్బాడీలను శ్రీనగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. (Pahalgam Attack) మృతుల్లో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశ్శా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లకు చెందిన వారితో పాటు ఒక నేపాలి జాతీయుడు, మరో స్థానికుడు చెందిన వారు ఉన్నారు. మృతదేహాలను ఇవాళ వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు పోలీసులు హెల్ప్ లైన్ నంబర్ కూడా అందుబాటులోకి తెచ్చారు. 9596777669 లేదా 01932–225870 ద్వారా లేదా వాట్సాప్ నంబర్ 9419051940 ద్వారా కూడా హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చు.
మృతులు వివరాలు:

నిన్న జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల పేర్లను ఇవాళ అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించిన అధికారులు… పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్బాడీలను శ్రీనగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశ్శా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లకు చెందిన వారితో పాటు ఒక నేపాలి జాతీయుడు, మరో స్థానికుడు చెందిన వారు ఉన్నారు. మృతదేహాలను ఇవాళ వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు పోలీసులు హెల్ప్ లైన్ నంబర్ కూడా అందుబాటులోకి తెచ్చారు. 9596777669 లేదా 01932–225870 ద్వారా లేదా వాట్సాప్ నంబర్ 9419051940 ద్వారా కూడా హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చు.
Also read:

