సోనియా, రాహుల్ కు నోటీసులు ఇవ్వలేం : నేషనల్ హెరాల్డ్ (National Herald) మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో వారిద్దరికి నోలీసులు ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది.

అందుకు నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా చార్జిషీట్ తీసుకోలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు మే 2కు వాయిదా వేసింది.

సోనియా, రాహుల్ కు నోటీసులు ఇవ్వలేం : నేషనల్ హెరాల్డ్ (National Herald) మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో వారిద్దరికి నోలీసులు ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. అందుకు నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా చార్జిషీట్ తీసుకోలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు మే 2కు వాయిదా వేసింది.
Also read :
Jammu : జమ్మూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
Pakistan : హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు

