రెబల్స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. హాట్ సమ్మర్లో కూల్గా ‘వర్షం’ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 21 ఏండ్ల తర్వాత మే 23న 4కెలో రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ చేశారు మేకర్స్.యూత్ ఫుల్ లవ్, మాస్ ఎంటర్టైనర్గా 2004 జనవరి 14న వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా.. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్పై ఎంఎస్ రాజు నిర్మించాడు. ప్రభాస్ కు జోడీగా త్రిషగా నటించింది. గోపీచంద్ విలన్ రోల్ మెప్పించగా .. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే (Prabhas) హైలెట్గా నిలిచింది.
రెబల్స్టార్ప్రభాస్ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. హాట్ సమ్మర్లో కూల్గా ‘వర్షం’ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 21 ఏండ్ల తర్వాత మే 23న 4కెలో రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ చేశారు మేకర్స్.యూత్ ఫుల్ లవ్, మాస్ ఎంటర్టైనర్గా 2004 జనవరి 14న వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా.. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్పై ఎంఎస్ రాజు నిర్మించాడు. ప్రభాస్ కు జోడీగా త్రిషగా నటించింది. గోపీచంద్ విలన్ రోల్ మెప్పించగా .. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్గా నిలిచింది.
రెబల్స్టార్ప్రభాస్ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. హాట్ సమ్మర్లో కూల్గా ‘వర్షం’ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 21 ఏండ్ల తర్వాత మే 23న 4కెలో రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ చేశారు మేకర్స్.యూత్ ఫుల్ లవ్, మాస్ ఎంటర్టైనర్గా 2004 జనవరి 14న వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా.. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్పై ఎంఎస్ రాజు నిర్మించాడు. ప్రభాస్ కు జోడీగా త్రిషగా నటించింది. గోపీచంద్ విలన్ రోల్ మెప్పించగా .. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్గా నిలిచింది.
Also read:

