పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. (Pahalgam) ప్రజా ప్రయోజనం కంటే సొంత ప్రచారం కోసమే పిల్ దాఖలు చేసినట్లు అర్థం అవుతుందని ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టులకు భద్రత కల్పించేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్లతో కూడిన ధర్మాసనం పదేపదే పిల్స్ ఎందుకు వేస్తున్నారని మందలించింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. ప్రజా ప్రయోజనం కంటే సొంత ప్రచారం కోసమే పిల్ దాఖలు చేసినట్లు అర్థం అవుతుందని ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టులకు భద్రత కల్పించేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్లతో కూడిన ధర్మాసనం పదేపదే పిల్స్ ఎందుకు వేస్తున్నారని మందలించింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. ప్రజా ప్రయోజనం కంటే సొంత ప్రచారం కోసమే పిల్ దాఖలు చేసినట్లు అర్థం అవుతుందని ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టులకు భద్రత కల్పించేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్లతో కూడిన ధర్మాసనం పదేపదే పిల్స్ ఎందుకు వేస్తున్నారని మందలించింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. ప్రజా ప్రయోజనం కంటే సొంత ప్రచారం కోసమే పిల్ దాఖలు చేసినట్లు అర్థం అవుతుందని ధర్మాసనం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టులకు భద్రత కల్పించేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్లతో కూడిన ధర్మాసనం పదేపదే పిల్స్ ఎందుకు వేస్తున్నారని మందలించింది.
Also read:

