పాకిస్తాన్(PAK) ప్రతీకార చర్యకు దిగింది. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ఉపక్రమించింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులకు దిగేందుకు యత్నించగా భారత సైన్యం తిప్పికొట్టింది. ఉధంపుర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్(PAK) దాడి చేసిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. జైసల్మేర్లోనూ డ్రోన్లతో పాక్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.’ అని భారత ఆర్మీ ప్రకటన చేసింది. ‘పాక్ డ్రోన్ల దాడులను సమర్థంగా తిప్పికొట్టి ధ్వంసం చేశాం. ప్రజల భద్రత, దేశ సార్వభౌమత్వం కాపాడేందుకు భారత ఆర్మీ ఎల్లవేళలా కట్టుబడి ఉంది. పాక్ దుర్మార్గపు కుట్రలకు సత్వరం స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని భారత సైన్యం వెల్లడించింది. ‘జమ్మూ విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులు చేస్తోంది. పాక్ డ్రోన్లు, మూడు యుద్ధ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. రాజస్థాన్లోని రామ్గర్, జైసల్మేర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులపై పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.’ అంటూ క్లారిటీ ఇచ్చింది.
. ప్రజల భద్రత, దేశ సార్వభౌమత్వం కాపాడేందుకు భారత ఆర్మీ ఎల్లవేళలా కట్టుబడి ఉంది. పాక్ దుర్మార్గపు కుట్రలకు సత్వరం స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని భారత సైన్యం వెల్లడించింది. ‘జమ్మూ విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులు చేస్తోంది. పాక్ డ్రోన్లు, మూడు యుద్ధ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. రాజస్థాన్లోని రామ్గర్, జైసల్మేర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులపై పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.’ అంటూ క్లారిటీ ఇచ్చింది.. ప్రజల భద్రత, దేశ సార్వభౌమత్వం కాపాడేందుకు భారత ఆర్మీ ఎల్లవేళలా కట్టుబడి ఉంది. పాక్ దుర్మార్గపు కుట్రలకు సత్వరం స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని భారత సైన్యం వెల్లడించింది. ‘జమ్మూ విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులు చేస్తోంది. పాక్ డ్రోన్లు, మూడు యుద్ధ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. రాజస్థాన్లోని రామ్గర్, జైసల్మేర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులపై పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.’ అంటూ క్లారిటీ ఇచ్చింది.
ALSO READ :

