Revanth reddy: కేబినెట్ భేటీ వాయిదా

రాష్ట్ర కేబినెట్ భేటీ వాయిదా – మంత్రుల దిల్లీ పర్యటన కారణం.

రాష్ట్ర సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం జరగాల్సిన కేబినెట్ సమావేశం తాత్కాలికంగా వాయిదా పడింది.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy)అధ్యక్షతన ఏర్పాట్లు జరిగాయి. కానీ, ఐదుగురు కీలక మంత్రులు అందుబాటులో లేకపోవడంతో సమావేశాన్ని జూలై 28 మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని సీఎం సూచించారు.

  • ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓబీసీ సమావేశానికి
  • పొన్నం ప్రభాకర్,
  • కొండా సురేఖ,
  • వాటికి శ్రీహరి హాజరయ్యారు.
  • అదే విధంగా,
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,
  • నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
    దిల్లీలో పర్యటిస్తున్నారు.

దీంతో, ఐదుగురు మంత్రుల గైర్హాజరుతో అధికారిక సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.(Revanth reddy)

Also Read :