Kamareddy: మున్సిపల్ చైర్​పర్సన్ గా ఇందుప్రియ

kamareddy

కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్​పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. కామారెడ్డి (Kamareddy) బల్దియాలో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు 27 సభ్యులుండగా నిన్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మాడూరి అనూష కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. బీఆర్‌ఎస్‌ కు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

Image

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్​పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. కామారెడ్డి బల్దియాలో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు 27 సభ్యులుండగా నిన్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మాడూరి అనూష కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. బీఆర్‌ఎస్‌ కు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్​పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. కామారెడ్డి బల్దియాలో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు 27 సభ్యులుండగా నిన్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మాడూరి అనూష కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. బీఆర్‌ఎస్‌ కు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్​పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. కామారెడ్డి బల్దియాలో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు 27 సభ్యులుండగా నిన్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మాడూరి అనూష కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. బీఆర్‌ఎస్‌ కు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్​పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. కామారెడ్డి బల్దియాలో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు 27 సభ్యులుండగా నిన్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మాడూరి అనూష కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. బీఆర్‌ఎస్‌ కు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

Also read: