DOST : రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3 విడతల్లో అడ్మిషన్లు జరగనున్నాయి. మే 6 నుంచి 25వ తేదీ వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉండనుంది. రూ.200 రుసుముతో రిజిస్ట్రేషన్కు చాన్స్ ఇచ్చారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్’(DOST) వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 4 నుంచి 10 లోపు సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం కల్పించారు. రెండో విడత (జూన్ 4-–13), మూడో విడత (జూన్ 19-–25) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జులై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి.
ALSO READ :
మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉండనుంది. రూ.200 రుసుముతో రిజిస్ట్రేషన్కు చాన్స్ ఇచ్చారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్’(DOST) వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 4 నుంచి 10 లోపు సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం కల్పించారు. రెండో విడత (జూన్ 4-–13), మూడో విడత (జూన్ 19-–25) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జులై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి.మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉండనుంది. రూ.200 రుసుముతో రిజిస్ట్రేషన్కు చాన్స్ ఇచ్చారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్’(DOST) వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 4 నుంచి 10 లోపు సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం కల్పించారు. రెండో విడత (జూన్ 4-–13), మూడో విడత (జూన్ 19-–25) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జులై 8 నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి.

