ఢిల్లీ క్కర్ స్కాం కేసులో అరెస్టయి.. తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను (Kavitha) హాజరు పర్చారు పోలీసులు. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు.
Also read:
