Team India :తుదిజట్టు ప్రకటన

TEST TEAM

Team India : వరల్డ్​ టెస్టు చాంపియన్​ షిప్​(డబ్ల్యూటీసీ) ఫైనల్​లో పాల్గొనే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ ఫైనల్ లో​ ఆసీస్, ఇండియా జట్లు తలపడనున్నాయి. బీసీసీఐ ప్రకటించిన జాబితాలో ఆజింక్యా రహానె చోటు దక్కించుకున్నాడు. మిస్టర్​ 360 గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్‌‌కు స్థానం దక్కలేదు.
భారత్​ జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానె, రాహుల్, భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, షమి, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. జూన్ 7–-11 మధ్య లండన్లోని ఓవల్ -మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ALSO READ :