మేడిగడ్డ(medigadda) ఘటన వెనుక కుట్ర కోణం
-–భారీ శబ్దం వచ్చిన తర్వాతే పిల్లర్ కుంగింది
–-పోలీసులకు ఇరిగేషన్ ఆఫీసర్ల కంప్లైంట్
–ఐపీసీ 427, పీడీపీపీ యాక్ట్3, 4 సెక్షన్ల కింద కేసు ఫైల్
భూపాలపల్లి: -కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (medigadda) కుంగడంపై కేసు నమోదయ్యింది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు మహదేవ్పూర్ పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. భారీ శబ్దం వచ్చిన తర్వాతే పిల్లర్ కుంగిందని పేర్కొన్నారు. కొన్ని అసాంఘిక శక్తులు ప్రభుత్వానికి చెందిన ఈ బ్యారేజీ నష్టం కలిగించాయని సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రవికాంత్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇది జరగడంతో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐపీసీ 427, పీడీపీపీ యాక్ట్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (medigadda) కుంగడంపై కేసు నమోదయ్యింది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు మహదేవ్పూర్ పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. భారీ శబ్దం వచ్చిన తర్వాతే పిల్లర్ కుంగిందని పేర్కొన్నారు. కొన్ని అసాంఘిక శక్తులు ప్రభుత్వానికి చెందిన ఈ బ్యారేజీ నష్టం కలిగించాయని సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రవికాంత్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇది జరగడంతో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐపీసీ 427, పీడీపీపీ యాక్ట్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (medigadda) కుంగడంపై కేసు నమోదయ్యింది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు మహదేవ్పూర్ పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. భారీ శబ్దం వచ్చిన తర్వాతే పిల్లర్ కుంగిందని పేర్కొన్నారు. కొన్ని అసాంఘిక శక్తులు ప్రభుత్వానికి చెందిన ఈ బ్యారేజీ నష్టం కలిగించాయని సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రవికాంత్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇది జరగడంతో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐపీసీ 427, పీడీపీపీ యాక్ట్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More:

