Mahesh Kumar Goud: నిజామాబాద్ కు మరో మెడికల్ కాలేజీ

Mahesh Kumar Goud

నిజామాబాద్​ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్​ కాలేజ్​ను మంజూరు చేసేందుకు కృషి చేస్తామని పీసీపీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ (Mahesh Kumar Goud) తెలిపారు. ఇవాళ నిజామాబాద్​అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్​జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నిజామాబాద్​లో క్రీడాకారుల ప్రాక్టీస్​ కోసం టౌన్​లో అన్ని వసతులతో కూడిన అత్యంత అధునాతన క్రీడా మైదానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

Mahesh Kumar Goud: రేవంత్ తర్వాత పీసీసీ కావడం బిగ్ టాస్క్.. తొలిసారి  ఏబీఎన్‌తో మహేశ్ గౌడ్ | TPCC Chief Mahesh Kumar Goud Exclusive With ABN  Andhrajyothy Nag కాంగ్రెస్​ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం తప్పక నెరవేర్చుకుందన్నారు. త్వరలోనే ఏర్పాటు చేయబోయే మెడికల్​కాలేజీతో ఇక్కడి విద్యార్థులకు, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. గ్రూప్​1 అభ్యర్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పొందాలని బీఆర్ఎస్​ యత్నిస్తుందన్నారు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ చైర్మన్​గా నియమితులైన వేణును అభినందించారు. నిజామాబాద్​అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

Read all Latest Updates on and about TPCC working president B. Mahesh kumar  goud

నిజామాబాద్​ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్​ కాలేజ్​ను మంజూరు చేసేందుకు కృషి చేస్తామని పీసీపీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ (Mahesh Kumar Goud) తెలిపారు. ఇవాళ నిజామాబాద్​అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్​జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నిజామాబాద్​లో క్రీడాకారుల ప్రాక్టీస్​ కోసం టౌన్​లో అన్ని వసతులతో కూడిన అత్యంత అధునాతన క్రీడా మైదానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

Mahesh Kumar Goud is the fourth TPCC president - The Hindu కాంగ్రెస్​ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం తప్పక నెరవేర్చుకుందన్నారు. త్వరలోనే ఏర్పాటు చేయబోయే మెడికల్​కాలేజీతో ఇక్కడి విద్యార్థులకు, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. గ్రూప్​1 అభ్యర్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పొందాలని బీఆర్ఎస్​ యత్నిస్తుందన్నారు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ చైర్మన్​గా నియమితులైన వేణును అభినందించారు. నిజామాబాద్​అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

Also read: