మాజీ మంత్రి కేటీఆర్ జారీ చేసిన లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి (Bandi) బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, నిరాధారమైనవి అంటూ కేటీఆర్కు కౌంటర్ నోటీసులు ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పులేదని స్పష్టంచేశారు. (Bandi) పొలిటికల్ విమర్శలపై నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ లీగల్ నోటీసులకు తాను భయపడేది లేదని తెలిపారు. ‘కేటీఆర్పంపిన లీగల్నోటీసులు విత్డ్రా చేసుకోవాలి. నాపై ఆయన చేసిన విమర్శలకు సమాధానం చెప్పాను. వ్యక్తిగతంగా ఎవర్నీ దూషించాలనేది నా ఉద్దేశం కాదు. తక్షణమే నాపై ఆరోపణలు వెనక్కి తీసుకుని 7 రోజుల్లో కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే నేను లీగల్గా ముందుకు వెళ్తా’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్జారీ చేసిన లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, నిరాధారమైనవి అంటూ కేటీఆర్కు కౌంటర్ నోటీసులు ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పులేదని స్పష్టంచేశారు. పొలిటికల్ విమర్శలపై నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ లీగల్ నోటీసులకు తాను భయపడేది లేదని తెలిపారు. ‘కేటీఆర్పంపిన లీగల్నోటీసులు విత్డ్రా చేసుకోవాలి. నాపై ఆయన చేసిన విమర్శలకు సమాధానం చెప్పాను. వ్యక్తిగతంగా ఎవర్నీ దూషించాలనేది నా ఉద్దేశం కాదు. తక్షణమే నాపై ఆరోపణలు వెనక్కి తీసుకుని 7 రోజుల్లో కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే నేను లీగల్గా ముందుకు వెళ్తా’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.
పగలు, శత్రుత్వాలు పక్కనబెట్టాలి (బాక్స్)
అమరావతి: రాజకీయ పార్టీలు పగలు, పట్టింపులు, శత్రుత్వాలు పక్కనబెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏలో నిర్వహించిన రోజ్గార్మేళా ఆయన మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం పనిచేస్తోందని తెలిపారు.
Also read:

