Group-2: గ్రూప్–2 అభ్యర్థి హల్ చల్

Group-2

లేట్​గా ఎగ్జామ్​సెంటర్​రావటంతో లోపలికి అనుమతి ఇవ్వకపోవటంతో గ్రూప్​2 (Group-2) అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ ట్రైబుల్​వెల్పేర్ డిగ్రీ​కాలేజీ పరీక్ష కేంద్రం వద్ద జరిగింది. పాల్వంచకు చెందిన మురళీకృష్ణ అనే అభ్యర్ధి (Group-2) పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావటంతో అధికారులు లోనికి అనుమతించకపోవటంతో బట్టలు విప్పి హల్​చల్​ చేశాడు. సీఎంతో పాటు టీజీపీఎస్సీ చైర్మన్​కు ఫిర్యాదు చేస్తానని పోలీసులను హెచ్చరించాడు. సీఐ కరణాకర్​ ఎంత నచ్చజెప్పినా వినకుండా విగ్వాదానికి దిగాడు. మురళీ వ్యవహరించిన తీరుతో అందరూ ఆశ్చరానికి లోనయ్యారు.

లేట్​గా ఎగ్జామ్​సెంటర్​రావటంతో లోపలికి అనుమతి ఇవ్వకపోవటంతో గ్రూప్​2 అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ ట్రైబుల్​వెల్పేర్ డిగ్రీ​కాలేజీ పరీక్ష కేంద్రం వద్ద జరిగింది. పాల్వంచకు చెందిన మురళీకృష్ణ అనే అభ్యర్ధి పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావటంతో అధికారులు లోనికి అనుమతించకపోవటంతో బట్టలు విప్పి హల్​చల్​ చేశాడు. సీఎంతో పాటు టీజీపీఎస్సీ చైర్మన్​కు ఫిర్యాదు చేస్తానని పోలీసులను హెచ్చరించాడు. సీఐ కరణాకర్​ ఎంత నచ్చజెప్పినా వినకుండా విగ్వాదానికి దిగాడు. మురళీ వ్యవహరించిన తీరుతో అందరూ ఆశ్చరానికి లోనయ్యారు.

లేట్​గా ఎగ్జామ్​సెంటర్​రావటంతో లోపలికి అనుమతి ఇవ్వకపోవటంతో గ్రూప్​2 అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ ట్రైబుల్​వెల్పేర్ డిగ్రీ​కాలేజీ పరీక్ష కేంద్రం వద్ద జరిగింది. పాల్వంచకు చెందిన మురళీకృష్ణ అనే అభ్యర్ధి పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావటంతో అధికారులు లోనికి అనుమతించకపోవటంతో బట్టలు విప్పి హల్​చల్​ చేశాడు. సీఎంతో పాటు టీజీపీఎస్సీ చైర్మన్​కు ఫిర్యాదు చేస్తానని పోలీసులను హెచ్చరించాడు. సీఐ కరణాకర్​ ఎంత నచ్చజెప్పినా వినకుండా విగ్వాదానికి దిగాడు. మురళీ వ్యవహరించిన తీరుతో అందరూ ఆశ్చరానికి లోనయ్యారు.

లేట్​గా ఎగ్జామ్​సెంటర్​రావటంతో లోపలికి అనుమతి ఇవ్వకపోవటంతో గ్రూప్​2 అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ ట్రైబుల్​వెల్పేర్ డిగ్రీ​కాలేజీ పరీక్ష కేంద్రం వద్ద జరిగింది. పాల్వంచకు చెందిన మురళీకృష్ణ అనే అభ్యర్ధి పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావటంతో అధికారులు లోనికి అనుమతించకపోవటంతో బట్టలు విప్పి హల్​చల్​ చేశాడు. సీఎంతో పాటు టీజీపీఎస్సీ చైర్మన్​కు ఫిర్యాదు చేస్తానని పోలీసులను హెచ్చరించాడు. సీఐ కరణాకర్​ ఎంత నచ్చజెప్పినా వినకుండా విగ్వాదానికి దిగాడు. మురళీ వ్యవహరించిన తీరుతో అందరూ ఆశ్చరానికి లోనయ్యారు.

Also read: