Tet: జనవరిలో టెట్​

Tet

రాష్ట్రంలో (Tet) టెట్‌ ఎగ్జామ్​షెడ్యూల్​విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు పది రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం… రెండు సెషన్స్​లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఎగ్జామ్స్​జరగుతాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సబ్జెక్టు వారీగా షెడ్యూల్‌ను రిలీజ్​చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

TET 2021: Status of all teacher eligibility tests held by CBSE, states |  Jobs News - The Indian Express

రాష్ట్రంలో టెట్‌ ఎగ్జామ్​షెడ్యూల్​విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు పది రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం… రెండు సెషన్స్​లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఎగ్జామ్స్​జరగుతాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సబ్జెక్టు వారీగా షెడ్యూల్‌ను రిలీజ్​చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Bratya Basu | Teachers' Eligibility Test exam: Education minister trashes  report of question paper leak - Telegraph India

రాష్ట్రంలో (Tet) టెట్‌ ఎగ్జామ్​షెడ్యూల్​విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు పది రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం… రెండు సెషన్స్​లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఎగ్జామ్స్​జరగుతాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సబ్జెక్టు వారీగా షెడ్యూల్‌ను రిలీజ్​చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

AP TET Result 2024 | Andhra Pradesh Teacher Eligibility Test Results 2024  to be Announced: Know Complete Details - Telegraph India

రాష్ట్రంలో  టెట్‌ ఎగ్జామ్​షెడ్యూల్​విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు పది రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం… రెండు సెషన్స్​లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఎగ్జామ్స్​జరగుతాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సబ్జెక్టు వారీగా షెడ్యూల్‌ను రిలీజ్​చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Also read: