Bandi Sanjay: అబద్దాల్లో కాంగ్రెస్ కు ఆస్కార్ ఇవ్వొచ్చు

Bandi Sanjay

రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్ ​అంబేద్కర్​స్ఫూర్తితో బీజేపీ పార్టీ ముందుకు కెళ్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి  అన్నారు. ఇవాళ బీజేపీ స్టేట్​ఆఫీస్​లో వాజ్​పేయీ శతజయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి (Bandi Sanjay) బండి సంజయ్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్​ పార్టీ ప్రజాస్వామ్యం కోసం మాట్లాడటం దారుణమన్నారు. అంబేద్కర్​కు అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్​కు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు (Bandi Sanjay). అబద్దాలల్లో కాంగ్రెస్​పార్టీకి అస్కార్​ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్​అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1954 నుంచి 88 వరకు నెహ్రు, ఇందిరగాంధీ సహా 21 మందికి భారత రత్న ఇచ్చారని, కానీ అంబేద్కర్​ను ఎందుకు విస్మరించిందో కాంగ్రెస్​పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. ‘ అంబేద్కర్​ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్. దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్​పేయీ. భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజాతీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారు. మోదీ ప్రభుత్వం వాజ్​పేయీ ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తుంది’ అని బండి సంజయ్​అన్నారు.

Image

రాజ్యాంగ నిర్మాత డాక్టర్​బీఆర్​అంబేద్కర్​స్ఫూర్తితో బీజేపీ పార్టీ ముందుకు కెళ్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్​రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ స్టేట్​ఆఫీస్​లో వాజ్​పేయీ శతజయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్​ పార్టీ ప్రజాస్వామ్యం కోసం మాట్లాడటం దారుణమన్నారు. అంబేద్కర్​కు అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్​కు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అబద్దాలల్లో కాంగ్రెస్​పార్టీకి అస్కార్​ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్​అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1954 నుంచి 88 వరకు నెహ్రు, ఇందిరగాంధీ సహా 21 మందికి భారత రత్న ఇచ్చారని, కానీ అంబేద్కర్​ను ఎందుకు విస్మరించిందో కాంగ్రెస్​పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. ‘ అంబేద్కర్​ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్. దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్​పేయీ. భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజాతీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారు. మోదీ ప్రభుత్వం వాజ్​పేయీ ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తుంది’ అని బండి సంజయ్​అన్నారు.

Also read: