KTR: కేటీఆర్.. మీరు లెక్కల్లో వీకా?

KTR

టీఎస్ నుంచి టీజీ అక్షరం మార్పు కోసం అక్షరాలా వెయ్యి కోట్లు ఖర్చా? మాజీ మంత్రి (KTR) కేటీఆర్ ఆరోపణలు చేశారు. వెయ్యి కోట్లు కాదు.. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవని ఆయన విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ‘కేటీఆర్ (KTR) గారూ.. మీకు గుంటూరు చదువులో లెక్కలు చెప్పలేదా! లేక లెక్కల్లో మీరు వీకా? 1.30 కోట్లను రూ.1000 కోట్లుగా మార్చి, ఏమార్చి చెప్పే అలవాటు మీ అయ్య నుంచి నేర్చుకున్నారా? లేక మీ బుద్ధే అంతనా? ఇగోకు కేరాఫ్ అడ్రస్ నువ్వు అని తెలంగాణలో గల్లీ పిల్లగాడు కూడా చెబుతాడు. టీఎస్ నుంచి టీజీ పేరు మార్పులో నీకు ఇగో కన్పించింది. తెలంగాణ ప్రజలకు మాత్రం సెంటిమెంటే కన్పించింది. జనం టీజీ కోరుకుంటే నీ పార్టీ పేరుకు కలిసొస్తుందని దాన్ని టీఎస్‌గా మార్చిన కక్కుర్తి మీది. దందాల కోసం కాలేశ్వరం.. కమీషన్ల కోసం ఫార్ములా-ఈ రేస్, ధరణి పేరుతో భూ దందాలు.. ఇది కదా మీ చరిత్ర’ అంటూ ఎంపీ చామల తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.

టీఎస్ నుంచి టీజీ అక్షరం మార్పు కోసం అక్షరాలా వెయ్యి కోట్లు ఖర్చా? మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. వెయ్యి కోట్లు కాదు.. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవని ఆయన విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ‘కేటీఆర్ గారూ.. మీకు గుంటూరు చదువులో లెక్కలు చెప్పలేదా! లేక లెక్కల్లో మీరు వీకా? 1.30 కోట్లను రూ.1000 కోట్లుగా మార్చి, ఏమార్చి చెప్పే అలవాటు మీ అయ్య నుంచి నేర్చుకున్నారా? లేక మీ బుద్ధే అంతనా? ఇగోకు కేరాఫ్ అడ్రస్ నువ్వు అని తెలంగాణలో గల్లీ పిల్లగాడు కూడా చెబుతాడు. టీఎస్ నుంచి టీజీ పేరు మార్పులో నీకు ఇగో కన్పించింది. తెలంగాణ ప్రజలకు మాత్రం సెంటిమెంటే కన్పించింది. జనం టీజీ కోరుకుంటే నీ పార్టీ పేరుకు కలిసొస్తుందని దాన్ని టీఎస్‌గా మార్చిన కక్కుర్తి మీది. దందాల కోసం కాలేశ్వరం.. కమీషన్ల కోసం ఫార్ములా-ఈ రేస్, ధరణి పేరుతో భూ దందాలు.. ఇది కదా మీ చరిత్ర’ అంటూ ఎంపీ చామల తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.

Also read: