బీఆర్అంబేద్కర్సెక్రటేరియట్ (Secretariat) ముందు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన గిరి శ్రీనివాస్ రెడ్డి ప్యానెల్ సభ్యులు పోలింగ్ కేంద్రం నుంచి సచివాలయం వరకు ఆట, పాటలతో ర్యాలీ చేపట్టారు. డ్యూటీ టైంలో పొలిటికల్, డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. ఈసందర్భంగా (Secretariat) సెక్రటేరియట్అసోసియేషన్ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘ఉద్యోగులకు చాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క సంఘం లేకుండా పోయింది. సంఘ నాయకులను చూసి గతంలో ఉద్యోగులు భయపడే వాళ్లు. ఇప్పుడు ఎంప్లాయిస్ సమస్యలపై ప్రభుత్వానికి చేరవేస్తం. అంతర్రాష్ట్ర ఉద్యోగ సమస్యలపై మేం పోరాటం చేస్తం’ అని తెలిపారు.
![]()
బీఆర్అంబేద్కర్సెక్రటేరియట్ ముందు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన గిరి శ్రీనివాస్ రెడ్డి ప్యానెల్ సభ్యులు పోలింగ్ కేంద్రం నుంచి సచివాలయం వరకు ఆట, పాటలతో ర్యాలీ చేపట్టారు. డ్యూటీ టైంలో పొలిటికల్, డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. ఈసందర్భంగా సెక్రటేరియట్అసోసియేషన్ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘ఉద్యోగులకు చాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క సంఘం లేకుండా పోయింది. సంఘ నాయకులను చూసి గతంలో ఉద్యోగులు భయపడే వాళ్లు. ఇప్పుడు ఎంప్లాయిస్ సమస్యలపై ప్రభుత్వానికి చేరవేస్తం. అంతర్రాష్ట్ర ఉద్యోగ సమస్యలపై మేం పోరాటం చేస్తం’ అని తెలిపారు.
బీఆర్అంబేద్కర్సెక్రటేరియట్ ముందు ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన గిరి శ్రీనివాస్ రెడ్డి ప్యానెల్ సభ్యులు పోలింగ్ కేంద్రం నుంచి సచివాలయం వరకు ఆట, పాటలతో ర్యాలీ చేపట్టారు. డ్యూటీ టైంలో పొలిటికల్, డీజే పాటలతో డ్యాన్స్ చేశారు. ఈసందర్భంగా సెక్రటేరియట్అసోసియేషన్ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘ఉద్యోగులకు చాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క సంఘం లేకుండా పోయింది. సంఘ నాయకులను చూసి గతంలో ఉద్యోగులు భయపడే వాళ్లు. ఇప్పుడు ఎంప్లాయిస్ సమస్యలపై ప్రభుత్వానికి చేరవేస్తం. అంతర్రాష్ట్ర ఉద్యోగ సమస్యలపై మేం పోరాటం చేస్తం’ అని తెలిపారు.

Also read:

