PM Modi: త్వరలో బుల్లెట్​ట్రైన్

PM Modi

దేశంలో త్వరలో బుల్లెట్ ట్రైన్​కూడా వస్తుందని పీఎం మోదీ (PM Modi) అన్నారు. అన్ని రాష్ట్రాల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వెయ్యి కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ సేవలు అందిస్తున్నామని, సబ్​కా సాథ్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్​తమ లక్ష్యమని తెలిపారు. పదేండ్లలో రైల్వే మౌలిక సదుపాయాల్లో భారీగా మార్పులు తెచ్చామని తెలిపారు. రైల్వేల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నం. జమ్ముకశ్మీర్, ఒడిశా, తెలంగాణ కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు చేశాం. వందేభారత్, అమృత్​భారత్, నమో భారత్​టైన్లు ప్రవేశపెట్టాం. దేశంలో ప్రతి మూలకు రైల్వే సేవలు విస్తరిస్తున్నం. రోజురోజుకూ హై స్పీడ్​ రైళ్ల డిమాండ్​పెరుగుతోంది. రైలు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నం. ప్రతి స్టేషన్​లో సోలార్​ప్యానెల్స్​పెడ్తున్నం’ అని తెలిపారు.

Modi's Bullet Train Dreams Are Hitting Rural Roadblocks – Foreign Policy

దేశంలో త్వరలో బుల్లెట్ ట్రైన్​కూడా వస్తుందని పీఎం మోదీ (PM Modi) అన్నారు. అన్ని రాష్ట్రాల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వెయ్యి కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ సేవలు అందిస్తున్నామని, సబ్​కా సాథ్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్​తమ లక్ష్యమని తెలిపారు. పదేండ్లలో రైల్వే మౌలిక సదుపాయాల్లో భారీగా మార్పులు తెచ్చామని తెలిపారు. రైల్వేల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నం. జమ్ముకశ్మీర్, ఒడిశా, తెలంగాణ కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు చేశాం. వందేభారత్, అమృత్​భారత్, నమో భారత్​టైన్లు ప్రవేశపెట్టాం. దేశంలో ప్రతి మూలకు రైల్వే సేవలు విస్తరిస్తున్నం. రోజురోజుకూ హై స్పీడ్​ రైళ్ల డిమాండ్​పెరుగుతోంది. రైలు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నం. ప్రతి స్టేషన్​లో సోలార్​ప్యానెల్స్​పెడ్తున్నం’ అని తెలిపారు.

Modi, Abe to lay foundation of Bullet train at Ahmedabad on Sept 14: MoS Railway Manoj Sinha | DeshGujarat

దేశంలో త్వరలో బుల్లెట్ ట్రైన్​కూడా వస్తుందని పీఎం మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వెయ్యి కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ సేవలు అందిస్తున్నామని, సబ్​కా సాథ్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్​తమ లక్ష్యమని తెలిపారు. పదేండ్లలో రైల్వే మౌలిక సదుపాయాల్లో భారీగా మార్పులు తెచ్చామని తెలిపారు. రైల్వేల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నం. జమ్ముకశ్మీర్, ఒడిశా, తెలంగాణ కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు చేశాం. వందేభారత్, అమృత్​భారత్, నమో భారత్​టైన్లు ప్రవేశపెట్టాం. దేశంలో ప్రతి మూలకు రైల్వే సేవలు విస్తరిస్తున్నం. రోజురోజుకూ హై స్పీడ్​ రైళ్ల డిమాండ్​పెరుగుతోంది. రైలు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నం. ప్రతి స్టేషన్​లో సోలార్​ప్యానెల్స్​పెడ్తున్నం’ అని తెలిపారు.

bullet train: PM Narendra Modi launches bullet train from 'aapnu Amdavad to aamchi Mumbai' - The Economic Times

Also read: