Harish Rao: ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే కుట్ర

Harish Rao

రైతులను కాంగ్రెస్​ సర్కార్​అడుగడుగునా దగాచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ఫైర్​అయ్యారు. కోటి మంది వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్​చేసిన మోసానికి పోరాటానికిసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో హరీశ్ (Harish Rao) మీడియాతో మాట్లాడుతూ ‘నవంబర్​30న రేవంత్​రైతులకు రూ.2,750 కోట్ల చెక్కులు ఇచ్చారు. రెండు నెలలైనా రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఆయన డమ్మీచెక్ ఇచ్చారా.. లేకుంటే చెక్కు బౌన్స్​ అయ్యిందా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేదలకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే గ్రామసభల్లో ప్రజలు తిరగబడ్తరు. గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్​ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. పెండింగ్ ​ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినం. చర్చకు భట్టి విక్రమార్క ఎక్కడికి రమ్మన్న రావడానికి సిద్ధం’ అని సవాల్​ విసిరారు.

Image

రైతులను కాంగ్రెస్​ సర్కార్​అడుగడుగునా దగాచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్​అయ్యారు.
కోటి మంది వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్​చేసిన మోసానికి పోరాటానికిసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో హరీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘నవంబర్​30న రేవంత్​రైతులకు రూ.2,750 కోట్ల చెక్కులు ఇచ్చారు. రెండు నెలలైనా రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఆయన డమ్మీచెక్ ఇచ్చారా.. లేకుంటే చెక్కు బౌన్స్​ అయ్యిందా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేదలకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే గ్రామసభల్లో ప్రజలు తిరగబడ్తరు. గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్​ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. పెండింగ్ ​ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినం. చర్చకు భట్టి విక్రమార్క ఎక్కడికి రమ్మన్న రావడానికి సిద్ధం’ అని సవాల్​ విసిరారు.

Image

 

రైతులను కాంగ్రెస్​ సర్కార్​అడుగడుగునా దగాచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్​అయ్యారు.
కోటి మంది వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్​చేసిన మోసానికి పోరాటానికిసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో హరీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘నవంబర్​30న రేవంత్​రైతులకు రూ.2,750 కోట్ల చెక్కులు ఇచ్చారు. రెండు నెలలైనా రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఆయన డమ్మీచెక్ ఇచ్చారా.. లేకుంటే చెక్కు బౌన్స్​ అయ్యిందా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేదలకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే గ్రామసభల్లో ప్రజలు తిరగబడ్తరు. గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్​ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. పెండింగ్​ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినం. చర్చకు భట్టి విక్రమార్క ఎక్కడికి రమ్మన్న రావడానికి సిద్ధం’ అని సవాల్​ విసిరారు.

Also read: