రాష్ట్రంలో మరో ఎన్నికల(Elections) నగారా మోగింది.1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు(Elections) షెడ్యూల్ రిలీజైంది. ఖాళీగా ఉన్న మూడు స్థానాల కోసం వచ్చే నెల 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదలకానుంది. అదే నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న స్ర్కూటినీ, 13న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. మెదక్,- నిజామాబాద్, -అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీకి రఘోత్తం రెడ్డి, వరంగల్, -ఖమ్మం,-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నర్సిరెడ్డి పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే.
![]()
రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగింది.1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు షెడ్యూల్ రిలీజైంది. ఖాళీగా ఉన్న మూడు స్థానాల కోసం వచ్చే నెల 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదలకానుంది. అదే నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న స్ర్కూటినీ, 13న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. మెదక్,- నిజామాబాద్, -అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీకి రఘోత్తం రెడ్డి, వరంగల్, -ఖమ్మం,-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నర్సిరెడ్డి పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే.
Also read :
Warangal :వరంగల్ లో ఉగ్ర కలకలం

