Lalit Modi: భారత పాస్ పోర్ట్ అప్పగిస్త

Lalit Modi

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) తన భారత పాస్ పోర్ట్ ను అప్పగించేందుకు లండన్ లోని భారత్ హై కమిషనర్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎదుర్కొంటున్న ఆయన 2010 తర్వాత దేశం వదలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి లండన్​ లోన నివాసం ఉంటున్నారు.

Image

ఈ క్రమంలో (Lalit Modi) లలిత్ మోదీ పసిఫిక్ దీవుల్లోని వనువాతు దేశం పౌరసత్వం పొందాడు. అయితే ‘లలిత్​ మోదీ వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నం. నిబంధనల ప్రకారం ఆయన దరఖాస్తును పరిశీలిస్తాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశాంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్​ జైస్వాల్​ వెల్లడించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తన భారత పాస్ పోర్ట్ ను అప్పగించేందుకు లండన్ లోని భారత్ హై కమిషనర్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎదుర్కొంటున్న ఆయన 2010 తర్వాత దేశం వదలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి లండన్​ లోన నివాసం ఉంటున్నారు.

Image

ఈ క్రమంలో లలిత్ మోదీ పసిఫిక్ దీవుల్లోని వనువాతు దేశం పౌరసత్వం పొందాడు. అయితే ‘లలిత్​ మోదీ వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నం. నిబంధనల ప్రకారం ఆయన దరఖాస్తును పరిశీలిస్తాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశాంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్​ జైస్వాల్​ వెల్లడించారు.

ఈ క్రమంలో లలిత్ మోదీ పసిఫిక్ దీవుల్లోని వనువాతు దేశం పౌరసత్వం పొందాడు. అయితే ‘లలిత్​ మోదీ వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నం. నిబంధనల ప్రకారం ఆయన దరఖాస్తును పరిశీలిస్తాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశాంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్​ జైస్వాల్​ వెల్లడించారు.

Also read: