KCR: కేసీఆర్ డుమ్మా

KCR

బడ్జెట్‌ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్​ కేసీఆర్ (KCR) డుమ్మాకొట్టారు. 2025–26 వార్షిక బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత గైర్హాజరయ్యారు. ఇటీవల గవర్నర్​ స్పీచ్​రోజు సభకు వచ్చిన (KCR) కేసీఆర్.. బడ్జెట్​ ప్రసంగంతో పాటు చర్చలకు దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్‌ శ్రేణుల హడావుడి కూడా ఏం కనిపించకపోవడం గమనార్హం. అయితే ఈసారి బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ కచ్చితంగా హాజరవుతారని, చర్చల్లోనూ పాల్గొంటారని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Image

బడ్జెట్‌ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్​ కేసీఆర్ డుమ్మాకొట్టారు. 2025–26 వార్షిక బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత గైర్హాజరయ్యారు. ఇటీవల గవర్నర్​ స్పీచ్​రోజు సభకు వచ్చిన కేసీఆర్.. బడ్జెట్​ ప్రసంగంతో పాటు చర్చలకు దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్‌ శ్రేణుల హడావుడి కూడా ఏం కనిపించకపోవడం గమనార్హం. అయితే ఈసారి బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ కచ్చితంగా హాజరవుతారని, చర్చల్లోనూ పాల్గొంటారని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Image

బడ్జెట్‌ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్​ కేసీఆర్ డుమ్మాకొట్టారు. 2025–26 వార్షిక బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత గైర్హాజరయ్యారు. ఇటీవల గవర్నర్​ స్పీచ్​రోజు సభకు వచ్చిన కేసీఆర్.. బడ్జెట్​ ప్రసంగంతో పాటు చర్చలకు దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్‌ శ్రేణుల హడావుడి కూడా ఏం కనిపించకపోవడం గమనార్హం. అయితే ఈసారి బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ కచ్చితంగా హాజరవుతారని, చర్చల్లోనూ పాల్గొంటారని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Image

బడ్జెట్‌ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్​ కేసీఆర్ డుమ్మాకొట్టారు. 2025–26 వార్షిక బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత గైర్హాజరయ్యారు. ఇటీవల గవర్నర్​ స్పీచ్​రోజు సభకు వచ్చిన కేసీఆర్.. బడ్జెట్​ ప్రసంగంతో పాటు చర్చలకు దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్‌ శ్రేణుల హడావుడి కూడా ఏం కనిపించకపోవడం గమనార్హం. అయితే ఈసారి బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ కచ్చితంగా హాజరవుతారని, చర్చల్లోనూ పాల్గొంటారని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also read: