phalgum: పత్తాలేని పాక్​ ఆర్మీ చీఫ్​

phalgum

పహల్గాం (phalgum) ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్​ ఆర్మీ చీఫ్​ సయ్యద్​ ఆసిమ్​ మునీర్​ ఎక్కడున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్​ అవుతున్నాయి. ఆయన దేశం విడిచి పారిపోయి ఉంటారని కొందరూ, రావల్పిండిలోని ఓ బంకర్​లో దాక్కున్నారని మరికొందరూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి దాడికి రెండు రోజుల ముందు అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్​ ఆర్మీ చీఫ్​… కాశ్మీర్​ను మరిచిపోలేక పోతున్నామంటూ కామెంట్​ చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన వార్తల్లో కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు ఆయనపై కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు పాక్​ ప్రభుత్వానికి కాస్త గట్టిగానే తాకినట్లున్నాయి. ఈ ప్రచారంపై స్పందించిన పాక్​ పీఎంఓ ఆయన ఆ దేశ ప్రధానితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను షేర్​ చేశారు. అప్పటికీ వదలని నెటిజన్లు అది పాత ఫొటో కావచ్చని కామెంట్లు​ (phalgum) పెడుతున్నారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్​ ఆర్మీ చీఫ్​ సయ్యద్​ ఆసిమ్​ మునీర్​ ఎక్కడున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్​ అవుతున్నాయి. ఆయన దేశం విడిచి పారిపోయి ఉంటారని కొందరూ, రావల్పిండిలోని ఓ బంకర్​లో దాక్కున్నారని మరికొందరూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి దాడికి రెండు రోజుల ముందు అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్​ ఆర్మీ చీఫ్​… కాశ్మీర్​ను మరిచిపోలేక పోతున్నామంటూ కామెంట్​ చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన వార్తల్లో కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు ఆయనపై కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు పాక్​ ప్రభుత్వానికి కాస్త గట్టిగానే తాకినట్లున్నాయి. ఈ ప్రచారంపై స్పందించిన పాక్​ పీఎంఓ ఆయన ఆ దేశ ప్రధానితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను షేర్​ చేశారు. అప్పటికీ వదలని నెటిజన్లు అది పాత ఫొటో కావచ్చని కామెంట్లు​ పెడుతున్నారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్​ ఆర్మీ చీఫ్​ సయ్యద్​ ఆసిమ్​ మునీర్​ ఎక్కడున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్​ అవుతున్నాయి. ఆయన దేశం విడిచి పారిపోయి ఉంటారని కొందరూ, రావల్పిండిలోని ఓ బంకర్​లో దాక్కున్నారని మరికొందరూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి దాడికి రెండు రోజుల ముందు అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్​ ఆర్మీ చీఫ్​… కాశ్మీర్​ను మరిచిపోలేక పోతున్నామంటూ కామెంట్​ చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన వార్తల్లో కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు ఆయనపై కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు పాక్​ ప్రభుత్వానికి కాస్త గట్టిగానే తాకినట్లున్నాయి. ఈ ప్రచారంపై స్పందించిన పాక్​ పీఎంఓ ఆయన ఆ దేశ ప్రధానితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను షేర్​ చేశారు. అప్పటికీ వదలని నెటిజన్లు అది పాత ఫొటో కావచ్చని కామెంట్లు​ పెడుతున్నారు.

Also read: