కుషాయిగూడ సీఐ జి. వీరాస్వామి, ఎస్సై షఫీ, ఓ కానిస్టేబుల్ ఏసీబీకి(ACB) చిక్కారు. ల్యాండ్ కేసును క్లోజ్ చేయడానికి ఓ వ్యక్తి నుంచి వారు రూ.3 లక్షలు లంచం డిమాండ్చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించగా.. వారు పక్కా ప్లాన్ వేశారు. ఈ క్రమంలో పోలీస్ అధికారులు ఇద్దరు వ్యక్తులను పంపించి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ(ACB).. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పై రెయిడ్స్ చేసింది. రూ. 3 లక్షలు లంచం డబ్బులు తీసుకుంటూ పోలీసు అధికారులు.. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ :
అధికారులు.. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు.. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు.. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు.. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

