Bandi Sanjay: గ్యాంగ్‌‌స్టర్ ఆస్తులు ఎక్కడికి పోయాయ్​

Bandi Sanjay

హైదరాబాద్​: గ్యాంగ్‌‌స్టర్ నయీం కేసును రీ ఓపెన్ చేయించాలని బీజేపీ (Bandi Sanjay) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నయీం పేరిట ఉన్న వందల ఎకరాల భూములు, ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. అసలు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కదా వదిలిపెట్టడానికి అని కాంగ్రెస్ నేతలపై సెటైర్ వేశారు. తనతోపాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఫ్యామిలీ హస్తం ఉందన్నారు. ఉప ఎన్నికల టైంలో , ఆ తరువాత బీజేపీ నాయకులను రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు హింసించారని తెలిపారు. ఈ కేసులో టైమ్ పాస్ చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.

గ్యాంగ్‌‌స్టర్ నయీం కేసును రీ ఓపెన్ చేయించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నయీం పేరిట ఉన్న వందల ఎకరాల భూములు, ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. అసలు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కదా వదిలిపెట్టడానికి అని కాంగ్రెస్ నేతలపై సెటైర్ వేశారు. తనతోపాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఫ్యామిలీ హస్తం ఉందన్నారు. ఉప ఎన్నికల టైంలో , ఆ తరువాత బీజేపీ నాయకులను రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు హింసించారని తెలిపారు. ఈ కేసులో టైమ్ పాస్ చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.

గ్యాంగ్‌‌స్టర్ నయీం కేసును రీ ఓపెన్ చేయించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నయీం పేరిట ఉన్న వందల ఎకరాల భూములు, ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. అసలు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కదా వదిలిపెట్టడానికి అని కాంగ్రెస్ నేతలపై సెటైర్ వేశారు. తనతోపాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఫ్యామిలీ హస్తం ఉందన్నారు. ఉప ఎన్నికల టైంలో , ఆ తరువాత బీజేపీ నాయకులను రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు హింసించారని తెలిపారు. ఈ కేసులో టైమ్ పాస్ చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.

 

Also read: