Minister Sitakka: పెండింగ్ పనులన్నీ కంప్లీట్​ చేయండి

Minister Sitakka

అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి మంత్రి సీతక్క (Minister Sitakka)
ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే నంబర్​వన్​గా చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. అందుకు ఆఫీసర్ల బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్​ దివాకర ఆధ్వర్యంలో జిల్లా ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పెండింగ్​పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

Minister Seethakka: పైసా చ‌ట్టంపై జాతీయ స‌ద‌స్సు.. నేడు ఢిల్లీకి సీతక్క -  NTV Teluguజిల్లాలో పెండింగ్​పనులన్నీ త్వరగా కంప్లీట్​చేయాలని అధికారులను ఆదేశించారు (Minister Sitakka). పంచాయతీరాజ్, ఆర్అండ్​బీ శాఖలు సమన్వయం చేసుకొవాలన్నారు. భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్​ వైర్లు స్తంభాలు విరిగిపడిన చోట మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్​హైవే పనుల్లో క్వాలిటీ లోపాలు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే సవరించి క్వాలిటీతో కూడిన పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మినీ మేడారం జాతరకు చేపట్టాల్సిన పనులను సమీక్షించారు. ప్రభుత్వం డిజిటల్​విద్యను మారుమూల పల్లెలకు అందించేందుకు కృషి చేస్తుందన్నారు

Seethakka Assumes Charge as Panchayat Raj Minister | Seethakka Assumes  Charge as Panchayat Raj Minister గిరిజనుల బిడ్డలకు విద్యను చేరువ చేసేందుకు ఏజెన్సీలో కంటైనర్​ స్కూల్ ను ఇటీవల ప్రారంభించిన్నట్లుగా ఆమె తెలిపారు. ఇక్కడి యువతలో నైపుణ్యాలను పెంచేందుకు టాస్క్​ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే గోదావరి పరివాహక ఏరియాల్లో కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు పెండింగ్​పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

Naxal, advocate, Ph.D; Telangana's Seethakka swears in as minister - INDIA  - GENERAL | Kerala Kaumudi Online

ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే నంబర్​వన్​గా చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. అందుకు ఆఫీసర్ల బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్​ దివాకర ఆధ్వర్యంలో జిల్లా ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పెండింగ్​పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పెండింగ్​పనులన్నీ త్వరగా కంప్లీట్​చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్​బీ శాఖలు సమన్వయం చేసుకొవాలన్నారు. భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్​ వైర్లు స్తంభాలు విరిగిపడిన చోట మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్​హైవే పనుల్లో క్వాలిటీ లోపాలు ఉన్నాయన్నారు.

Danasari Seethakka వాటిని వెంటనే సవరించి క్వాలిటీతో కూడిన పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మినీ మేడారం జాతరకు చేపట్టాల్సిన పనులను సమీక్షించారు. ప్రభుత్వం డిజిటల్​విద్యను మారుమూల పల్లెలకు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. గిరిజనుల బిడ్డలకు విద్యను చేరువ చేసేందుకు ఏజెన్సీలో కంటైనర్​ స్కూల్ ను ఇటీవల ప్రారంభించిన్నట్లుగా ఆమె తెలిపారు. ఇక్కడి యువతలో నైపుణ్యాలను పెంచేందుకు టాస్క్​ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే గోదావరి పరివాహక ఏరియాల్లో కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు పెండింగ్​పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

Also read: