దిగ్గజ టెకీ సంస్థ డెల్ (Dell) తమ ఉద్యోగులకు కీలకమైన మెయిల్స్ పంపింది. ఇకపై హైబ్రిడ్ సిస్టం ఉండదని పేర్కొంది. రిమోట్ వర్క్ పాలసీకి స్వస్తి చెబుతున్నట్లు పేర్కొంది. ఈవిషయాన్ని కంపెనీ సీఈఓ మైఖేల్ డెల్ ఇ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు.
డెల్ కార్యాలయాల దగ్గర నివసించే ఉద్యోగులు ఇకపై హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానంలో పని చేయడానికి వీలుండదని మైఖేల్ డెల్ (Dell) ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్లో తెలిపారు. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీస్ నుంచి పని చేయాలని తెలియజేశారు. మార్చి 3 నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు రిమోట్గా పని చేసేందుకు సీనియర్ లీడర్ల నుంచి తగిన కారణాలు చూపించి తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది.
దిగ్గజ టెకీ సంస్థ డెల్ తమ ఉద్యోగులకు కీలకమైన మెయిల్స్ పంపింది. ఇకపై హైబ్రిడ్ సిస్టం ఉండదని పేర్కొంది. రిమోట్ వర్క్ పాలసీకి స్వస్తి చెబుతున్నట్లు పేర్కొంది. ఈవిషయాన్ని కంపెనీ సీఈఓ మైఖేల్ డెల్ ఇ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు.
డెల్ కార్యాలయాల దగ్గర నివసించే ఉద్యోగులు ఇకపై హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానంలో పని చేయడానికి వీలుండదని మైఖేల్ డెల్ ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్లో తెలిపారు. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీస్ నుంచి పని చేయాలని తెలియజేశారు. మార్చి 3 నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు రిమోట్గా పని చేసేందుకు సీనియర్ లీడర్ల నుంచి తగిన కారణాలు చూపించి తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది.
దిగ్గజ టెకీ సంస్థ డెల్ తమ ఉద్యోగులకు కీలకమైన మెయిల్స్ పంపింది. ఇకపై హైబ్రిడ్ సిస్టం ఉండదని పేర్కొంది. రిమోట్ వర్క్ పాలసీకి స్వస్తి చెబుతున్నట్లు పేర్కొంది. ఈవిషయాన్ని కంపెనీ సీఈఓ మైఖేల్ డెల్ ఇ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు.
డెల్ కార్యాలయాల దగ్గర నివసించే ఉద్యోగులు ఇకపై హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానంలో పని చేయడానికి వీలుండదని మైఖేల్ డెల్ ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్లో తెలిపారు. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీస్ నుంచి పని చేయాలని తెలియజేశారు. మార్చి 3 నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు రిమోట్గా పని చేసేందుకు సీనియర్ లీడర్ల నుంచి తగిన కారణాలు చూపించి తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది.
Also read:

