BJP MLA: ఎవరి కోసం బీసీల లెక్క తగ్గించిండ్రు

BJP MLA

కాంగ్రెస్​పార్టీ అసెంబ్లీ వేదికగా చేసుకుని బీసీలను మరోసారి మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) పాయల్ శంకర్ ఫైర్​అయ్యారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం ఇస్తామని చెప్పడానికి శాసన సభ సమావేశం అవసరమా? అని ప్రశ్నించారు. నాంపల్లిలోని స్టేట్​ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ‘కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ మోసం చేస్తోంది. బీసీలు ఎలా తగ్గారు? వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశాం. మేము అడిగింది పర్సనల్ డేటా కాదు కదా.. ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం బీసీల సంఖ్యను తగ్గించి చూపించారు. కాంగ్రెస్ కుట్రలు అర్థం చేసుకోవాలి. ఇకనైనా బీసీలు చైతన్యమై ఓటు అనే ఆయుధంతో ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి’ అని అన్నారు. (BJP MLA)

BJP urges CM Revanth to take action against realtors for lake encroachments  - The Hindu

కాంగ్రెస్​పార్టీ అసెంబ్లీ వేదికగా చేసుకుని బీసీలను మరోసారి మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్​అయ్యారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం ఇస్తామని చెప్పడానికి శాసన సభ సమావేశం అవసరమా? అని ప్రశ్నించారు. నాంపల్లిలోని స్టేట్​ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ‘కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ మోసం చేస్తోంది. బీసీలు ఎలా తగ్గారు? వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశాం. మేము అడిగింది పర్సనల్ డేటా కాదు కదా.. ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం బీసీల సంఖ్యను తగ్గించి చూపించారు. కాంగ్రెస్ కుట్రలు అర్థం చేసుకోవాలి. ఇకనైనా బీసీలు చైతన్యమై ఓటు అనే ఆయుధంతో ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి’ అని అన్నారు.

Payal Shankar | ElectWise

కాంగ్రెస్​పార్టీ అసెంబ్లీ వేదికగా చేసుకుని బీసీలను మరోసారి మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్​అయ్యారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం ఇస్తామని చెప్పడానికి శాసన సభ సమావేశం అవసరమా? అని ప్రశ్నించారు. నాంపల్లిలోని స్టేట్​ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ‘కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ మోసం చేస్తోంది. బీసీలు ఎలా తగ్గారు? వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశాం. మేము అడిగింది పర్సనల్ డేటా కాదు కదా.. ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం బీసీల సంఖ్యను తగ్గించి చూపించారు. కాంగ్రెస్ కుట్రలు అర్థం చేసుకోవాలి. ఇకనైనా బీసీలు చైతన్యమై ఓటు అనే ఆయుధంతో ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి’ అని అన్నారు.

Also read: