గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపామని, అక్కడే ఫైనల్ చేస్తారని అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పారు. (Hyderabad) ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే అంశంపై స్పందించిన ఆయన.. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగానే కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపామని, అక్కడే ఫైనల్ చేస్తారని అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే అంశంపై స్పందించిన ఆయన.. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగానే కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపామని, అక్కడే ఫైనల్ చేస్తారని అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే అంశంపై స్పందించిన ఆయన.. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగానే కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదన్నారు.
Also read:

