‘డబుల్’ ఇండ్ల(Double Bedroom) ఎంపికలో అక్రమాలు
–ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూల్
–ఇద్దరి అరెస్ట్
జగిత్యాల: డబుల్ బెడ్(Double Bedroom) రూం ఇండ్ల ఎంపికపై అక్రమాలు చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాలలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో డీఎస్పీ వెంకట స్వామి వివరాలు వెల్లడించారు. ఏ1 భోగ రాకేశ్డీఈవో కంప్యూటర్ ఆపరేటర్ గా, ఏ2 చంద్ర శేఖర్ మీసేవా ఆపరేటర్ గా పనిచేస్తున్నారు.
డబుల్ బెడ్(Double Bedroom) రూం ఇండ్ల ఎంపికపై అక్రమాలు చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాలలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో డీఎస్పీ వెంకట స్వామి వివరాలు వెల్లడించారు. ఏ1 భోగ రాకేశ్డీఈవో కంప్యూటర్ ఆపరేటర్ గా, ఏ2 చంద్ర శేఖర్ మీసేవా ఆపరేటర్ గా పనిచేస్తున్నారు.
–ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూల్
–ఇద్దరి అరెస్ట్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ తమ వద్దకు వచ్చిన ఒక్కొక్క లబ్ధిదారుడి వద్ద నుంచి రూ. 5 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూలుచేశారు. దాదాపు 57 మంది లబ్దిదారులను ఎంక్వైరీలో పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ. 4 లక్షలు అక్రమాలు జరిగినట్లు తెలిసింది. కొందరు ఫోన్ పే, నగదు ద్వారా చెల్లింపులు చేసినట్లు నిర్ధారించారు.
ఇద్దరి అరెస్ట్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ తమ వద్దకు వచ్చిన ఒక్కొక్క లబ్ధిదారుడి వద్ద నుంచి రూ. 5 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూలుచేశారు. దాదాపు 57 మంది లబ్దిదారులను ఎంక్వైరీలో పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ. 4 లక్షలు అక్రమాలు జరిగినట్లు తెలిసింది. కొందరు ఫోన్ పే, నగదు ద్వారా చెల్లింపులు చేసినట్లు నిర్ధారించారు.
Also Read:

