(Israel) ఇజ్రాయెల్–హమాస్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. నిన్న రాత్రి గాజాపై ఇజ్రాయెల్ (Israel) జరిపిన వైమానిక దాడిలో 330 మంది మృతి చెందారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడుల కారణంగా మరో 150మందికి పైగా గాయపడ్డట్లు వెల్లడించింది. జనవరి 19న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన మొదటి పెద్ద దాడి ఇదే. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే ఈ దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు అమెరికా కూడా ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ తమకు ముందు చెప్పిందని ప్రకటించింది.
ఇజ్రాయెల్–హమాస్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. నిన్న రాత్రి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 330 మంది మృతి చెందారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడుల కారణంగా మరో 150మందికి పైగా గాయపడ్డట్లు వెల్లడించింది. జనవరి 19న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన మొదటి పెద్ద దాడి ఇదే. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే ఈ దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు అమెరికా కూడా ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ తమకు ముందు చెప్పిందని ప్రకటించింది.
ఇజ్రాయెల్–హమాస్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. నిన్న రాత్రి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 330 మంది మృతి చెందారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడుల కారణంగా మరో 150మందికి పైగా గాయపడ్డట్లు వెల్లడించింది. జనవరి 19న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన మొదటి పెద్ద దాడి ఇదే. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే ఈ దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు అమెరికా కూడా ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ తమకు ముందు చెప్పిందని ప్రకటించింది.
Alaso read:
- Harish Rao: హెచ్ఎండీఏ భూములు తాకట్టుపెట్టి 20వేల కోట్ల అప్పు
- Pradeep Ranganathan: 21నుంచి ఓటీటీలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్

