కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణంనెలకొంది. ఆరేండ్ల విద్యార్థినిపై పీఈటీ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు (Jivadan School) జీవదాన్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాల ఫర్నీచర్ధ్వంసంచేశారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజారామ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్కూల్ వద్దకు చేరుకుని బాధితులతో చర్చించారు. (Jivadan School)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణంనెలకొంది. ఆరేండ్ల విద్యార్థినిపై పీఈటీ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు జీవదాన్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాల ఫర్నీచర్ధ్వంసంచేశారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజారామ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్కూల్ వద్దకు చేరుకుని బాధితులతో చర్చించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ వాతావరణంనెలకొంది. ఆరేండ్ల విద్యార్థినిపై పీఈటీ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు జీవదాన్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాల ఫర్నీచర్ధ్వంసంచేశారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజారామ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్కూల్ వద్దకు చేరుకుని బాధితులతో చర్చించారు.
Also read:

