Kishan Reddy: కేసీఆర్ ఓ వింత జంతువు

Kishan Reddy

మాజీ సీఎం కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు అని.. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదని బీజేపీ స్టేట్​చీఫ్, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy) అన్నారు. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్​రెడ్డి మాట్లాడుతూ ‘మోదీ వచ్చాక దేశం శాంతియుతంగా ఉంది. మాఫీయా లేదు.. గూండాయిజం లేదు.. ఆయన చేతిలో ఉంటేనే దేశం సేఫ్​గా ఉంటుంది. మోదీ ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదు. మోదీ ప్రధాని అయినప్పుడే.. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఫాం హౌజ్‌లోనే ఉన్నడు’ అని కిషన్​రెడ్డి (Kishan Reddy) అన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు అని.. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదని బీజేపీ స్టేట్​చీఫ్, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్​రెడ్డి మాట్లాడుతూ ‘మోదీ వచ్చాక దేశం శాంతియుతంగా ఉంది. మాఫీయా లేదు.. గూండాయిజం లేదు.. ఆయన చేతిలో ఉంటేనే దేశం సేఫ్​గా ఉంటుంది. మోదీ ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదు. మోదీ ప్రధాని అయినప్పుడే.. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఫాం హౌజ్‌లోనే ఉన్నడు’ అని కిషన్​రెడ్డి  అన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు అని.. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదని బీజేపీ స్టేట్​చీఫ్, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్​రెడ్డి మాట్లాడుతూ ‘మోదీ వచ్చాక దేశం శాంతియుతంగా ఉంది. మాఫీయా లేదు.. గూండాయిజం లేదు.. ఆయన చేతిలో ఉంటేనే దేశం సేఫ్​గా ఉంటుంది. మోదీ ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదు. మోదీ ప్రధాని అయినప్పుడే.. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఫాం హౌజ్‌లోనే ఉన్నడు’ అని కిషన్​రెడ్డి  అన్నారు.

Also read: