1971లో(Mahesh goud) జరిగిన యుద్దంలో దేశ చరిత్రలో లిఖించదగిన విధంగా పాకిస్తాన్పై ఇండియా విజయం సాధించిందని పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్(Mahesh goud) అన్నారు. ఈ యుద్దంతో బంగ్లాదేశ్కు విముక్తి లభించిందన్నారు. ఈ విజయానికి గుర్తుగా దేశంలో ప్రతి ఏటా విజయ్దివస్గా జరుపుకోవడం సంతోషకరమన్నారు. విజయ్ దివస్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇవాళ గాంధీభవన్వద్ద జెండాను ఆవిష్కరించారు. అమర సైనికులకు నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాటి తూర్పు పాకిస్థాన్ ( నేటి బంగ్లాదేశ్) పరిస్థితిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ధైర్యంగా చక్కదిద్దారన్నారు. 1971లో జరిగిన చారిత్రక విజయంలో మన సైనికులు చూపిన పరాక్రమం, సంకల్పం ఎనలేదన్నారు. దేశం కోసం సైనికులు చేసిన ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా చేశాయన్నారు. బంగ్లాదేశ్లో భారతీయులపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ఈ యుద్దంతో బంగ్లాదేశ్కు విముక్తి లభించిందన్నారు. ఈ విజయానికి గుర్తుగా దేశంలో ప్రతి ఏటా విజయ్దివస్గా జరుపుకోవడం సంతోషకరమన్నారు. విజయ్ దివస్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇవాళ గాంధీభవన్వద్ద జెండాను ఆవిష్కరించారు. అమర సైనికులకు నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాటి తూర్పు పాకిస్థాన్ ( నేటి బంగ్లాదేశ్) పరిస్థితిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ధైర్యంగా చక్కదిద్దారన్నారు. 1971లో జరిగిన చారిత్రక విజయంలో మన సైనికులు చూపిన పరాక్రమం, సంకల్పం ఎనలేదన్నారు. దేశం కోసం సైనికులు చేసిన ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా చేశాయన్నారు. బంగ్లాదేశ్లో భారతీయులపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
Also Read :

