P.V.Sindhu : శ్రీవారి సేవలో పీవీ సింధు దంపతులు

pvsindhu

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రతి శుక్రవారం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నిర్వహించే అభిషేకం సేవలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, నూతన వధూవరులు పీవీ సింధు(P.V.Sindhu) , వెంకట దత్త సాయిలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Agency News | PV Sindhu Offers Prays to Lord Venkateshwara in Tirumala With  Husband Venkata Datta Sai | LatestLY

శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నిర్వహించే అభిషేకం సేవలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, నూతన వధూవరులు పీవీ సింధు(P.V.Sindhu) , వెంకట దత్త సాయిలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

PV Sindhu With Husband, Venkata Datta Sai Visits Venkateshwara Temple After  Marriage

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Also read :

Mufasa : ముఫాసా కలెక్షన్ రూ. 74 కోట్లు

Manmohan Singh: మౌన మునికి మహా నివాళి