Revanth Reddy : బిజిగిరి షరీఫ్​ దర్గాకు రేవంత్ చాదర్

Revanth Reddy

 

Revanth Reddy : టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాను సందర్శించుకున్నారు. దర్గా ఆచారం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూల చాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన(Revanth Reddy ) వెంట మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

May be an image of 12 people, people standing, people sitting and outdoors

 

Also Read :

 

 

 

 

 

 

Also Read :