Rohith sharma: టెస్టులకు రోహిత్​గుడ్​బై!?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith sharma) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డర్–గవాస్కర్​ట్రోఫీ అనంతరం టెస్టులకు గుడ్​బై చెప్పాలని హిట్​మ్యాన్​డిసైడ్​అయినట్లు సమాచారం. ఇప్పటికే తన రిటైర్మెంట్ పై బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆసీస్​తో సిడ్నీ టెస్టులో ఓడితే.. ఆ వెంటనే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడు. ఒకవేళ ఆ మ్యాచ్​లో గెలిచి.. భారత్​ప్రపంచ టెస్ట్​చాంపియన్​షిప్​ఫైనల్​చేరే చాన్స్​ఉంటే మాత్రం ..

అప్పటికి వరకు సారథిగా కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రోహిత్(Rohith sharma)​.. స్వదేశంలో కివీస్‌తో జరిగిన 3 టెస్టుల సిరీస్‌లో నిరాశపర్చిడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు.

బోర్డర్–గవాస్కర్​ట్రోఫీ అనంతరం టెస్టులకు గుడ్​బై చెప్పాలని హిట్​మ్యాన్​డిసైడ్​అయినట్లు సమాచారం. ఇప్పటికే తన రిటైర్మెంట్ పై బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆసీస్​తో సిడ్నీ టెస్టులో ఓడితే.. ఆ వెంటనే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడు. ఒకవేళ ఆ మ్యాచ్​లో గెలిచి.. భారత్​ప్రపంచ టెస్ట్​చాంపియన్​షిప్​ఫైనల్​చేరే చాన్స్​ఉంటే మాత్రం .కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రోహిత్.. స్వదేశంలో కివీస్‌తో జరిగిన 3 టెస్టుల సిరీస్‌లో నిరాశపర్చిడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడుబోర్డర్–గవాస్కర్​ట్రోఫీ అనంతరం టెస్టులకు గుడ్​బై చెప్పాలని హిట్​మ్యాన్​డిసైడ్​అయినట్లు సమాచారం. ఇప్పటికే తన రిటైర్మెంట్ పై బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆసీస్​తో సిడ్నీ టెస్టులో ఓడితే.. ఆ వెంటనే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడు. ఒకవేళ ఆ మ్యాచ్​లో గెలిచి.. భారత్​ప్రపంచ టెస్ట్​చాంపియన్​షిప్​ఫైనల్​చేరే చాన్స్​ఉంటే మాత్రం .కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రోహిత్.. స్వదేశంలో కివీస్‌తో జరిగిన 3 టెస్టుల సిరీస్‌లో నిరాశపర్చిడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడుబోర్డర్–గవాస్కర్​ట్రోఫీ అనంతరం టెస్టులకు గుడ్​బై చెప్పాలని హిట్​మ్యాన్​డిసైడ్​అయినట్లు సమాచారం. ఇప్పటికే తన రిటైర్మెంట్ పై బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆసీస్​తో సిడ్నీ టెస్టులో ఓడితే.. ఆ వెంటనే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడు. ఒకవేళ ఆ మ్యాచ్​లో గెలిచి.. భారత్​ప్రపంచ టెస్ట్​చాంపియన్​షిప్​ఫైనల్​చేరే చాన్స్​ఉంటే మాత్రం .కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రోహిత్.. స్వదేశంలో కివీస్‌తో జరిగిన 3 టెస్టుల సిరీస్‌లో నిరాశపర్చిడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు

Also Read :