Sadar : 27న హైదరాబాద్ లో సదర్ సమ్మేళన్

దీపావళి సందర్భంగా సదర్ (Sadar) ​సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీపీసీపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అంజన్​కుమార్​యాదవ్​ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఈ నెల 27వ తేదీన ధర్నా చౌక్​దగ్గర కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపడుతామన్నారు. ‘ సమ్మేళన్​కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, యూపీ మాజీ సీఎం అఖిలేష్​యాదవ్​, తేజస్వి యాదవ్ లు హాజరవుతారు. యాదవులు, యాదవుతరులు సదర్​కు (Sadar) వస్తారు. ధనక్ ,ధనక్ అనే స్పెషల్​బ్యాండ్​తో సదర్ స్టార్ట్ అవుతుంది. కులమతాలకు అతీతంగా సదర్ (Sadar) ​సమ్మేళన్​ ను జరుపుకోవాలని కోరుతున్నం. ఉమ్మడి పది జిల్లాల్లో ఘనంగా అందరూ సదర్​ (Sadar) సమ్మేళన్​ జరుపుకోవాలి’ అని అంజన్​కుమార్​యాదవ్​అన్నారు.

 

Also read :

Haryana : హర్యానా సీఎంగా నైని ప్రమాణం

Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి