shanti swaroop: శాంతి స్వరూప్ ఇక లేరు

హైద‌రాబాద్: తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్ శాంతి స్వరూప్ (shanti swaroop) కన్నుమూశారు. మలక్​పేట య‌శోదా హాస్పిటల్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. 1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శన్ చానెల్‌లో శాంతి స్వరూప్ (shanti swaroop) తెలుగులో తొలిసారి వార్తలు చ‌దివారు.

ప‌దేండ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేప‌ర్ చూసి వార్తలు ప్రజ‌ల‌కు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్‌గా చెర‌గ‌ని ముద్ర వేశారు. 2011లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వ‌ర‌కు వార్తలు చ‌దివారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా ఆయ‌న అందుకున్నారు. శాంతిస్వరూప్ మృతిప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ ప్రముఖులు, జ‌ర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

shanthi swaroop

తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్ శాంతి స్వరూప్  కన్నుమూశారు. మలక్​పేట య‌శోదా హాస్పిటల్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. 1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శన్ చానెల్‌లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చ‌దివారు.

ప‌దేండ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేప‌ర్ చూసి వార్తలు ప్రజ‌ల‌కు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్‌గా చెర‌గ‌ని ముద్ర వేశారు. 2011లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వ‌ర‌కు వార్తలు చ‌దివారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా ఆయ‌న అందుకున్నారు. శాంతిస్వరూప్ మృతిప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ ప్రముఖులు, జ‌ర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్ శాంతి స్వరూప్  కన్నుమూశారు. మలక్​పేట య‌శోదా హాస్పిటల్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. 1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శన్ చానెల్‌లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చ‌దివారు.

ప‌దేండ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేప‌ర్ చూసి వార్తలు ప్రజ‌ల‌కు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్‌గా చెర‌గ‌ని ముద్ర వేశారు. 2011లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వ‌ర‌కు వార్తలు చ‌దివారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా ఆయ‌న అందుకున్నారు. శాంతిస్వరూప్ మృతిప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ ప్రముఖులు, జ‌ర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also read: