Kamareddy: ఎస్ ఐ, మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య

Kamareddy

(Kamareddy) కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ​ముగ్గురి ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్​ ఆపరేటర్​ నిఖిల్ ఉండటం జిల్లా వ్యాప్తంగా హట్​టాఫిక్​గా మారింది.

కామారెడ్డి జిల్లాలో కలకలం.. కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి.. ఎస్సై అదృశ్యం | Constable Shruti, computer operator dead in Kamareddy district.. SI Saikumar missing

ఎస్​ఐ సాయికుమార్​ గతంలో బీబీపేట పోలీస్​స్టేషన్​లో డ్యూటీ నిర్వహించారు. అక్కడే ​ శృతి కూడా కానిస్టేబుల్ గా, పీఎస్ కంప్యూటర్​ఆపరేటర్ గా నిఖిల్​పనిచేసేవారు. అయితే ఈ ముగ్గురి మధ్య ఉన్న గొడవలేంటి? ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్​తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా.? ఎందుకు ఈ ముగ్గురు సూసైడ్​చేసుకోవాల్సి వచ్చిందన్న విషయాలు తెలియాల్సి ఉంది. నిన్న మధ్యాహ్నం నుండి ముగ్గురు మిస్సింగ్ పై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సెల్​ఫోన్​సిగ్నల్​ ఆధారంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్​లోని నేషనల్​44పై అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుండి నిన్న అర్ధరాత్రి ఇద్దరి మృతదేహాలను పోలీసుల వెలికితీసారు.

Bhikkanur SI Saikumar missing as a mystery - NTV Telugu

నిన్నటి నుంచి భిక్కనూరు ఎస్సై ఫోన్​ స్విచ్​ఆఫ్​రావటంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సైకు సంబంధించిన కారు, చెప్పులు చెరువు వద్ద కనిపించడంతో ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల, ఫైర్​సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ తెల్లవారుజామున ఇదే చెరువులో ఎస్సై సాయికుమార్ మృతదేహం గుర్తించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఘటనాస్థలికి చేరుకొని డెడ్​బాడీని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకూ ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమన్నారు. ఎస్సై జేబులోనే సెల్ ఫోన్ గుర్తించిన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.మహిళా కానిస్టేబుల్ మృతి, ఎస్సై మిస్సింగ్ - అంతుచిక్కని మిస్టరీ ఏంటి?

(Kamareddy) కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ముగ్గురి ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనలో భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్​ ఆపరేటర్​ నిఖిల్ ఉండటం జిల్లా వ్యాప్తంగా హట్​టాఫిక్​గా మారింది.
ఎస్​ఐ సాయికుమార్​ గతంలో బీబీపేట పోలీస్​స్టేషన్​లో డ్యూటీ నిర్వహించారు. అక్కడే ​ శృతి కూడా కానిస్టేబుల్ గా, పీఎస్ కంప్యూటర్​ఆపరేటర్ గా నిఖిల్​పనిచేసేవారు. అయితే ఈ ముగ్గురి మధ్య ఉన్న గొడవలేంటి? ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్​తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా.? ఎందుకు ఈ ముగ్గురు సూసైడ్​చేసుకోవాల్సి వచ్చిందన్న విషయాలు తెలియాల్సి ఉంది. నిన్న మధ్యాహ్నం నుండి ముగ్గురు మిస్సింగ్ పై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సెల్​ఫోన్​సిగ్నల్​ ఆధారంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్​లోని నేషనల్​44పై అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుండి నిన్న అర్ధరాత్రి ఇద్దరి మృతదేహాలను పోలీసుల వెలికితీసారు.

Also read: