Gujarat: గుజరాత్ లో రోడ్డు ప్రమాదం ఆరుగురి మృతి

Gujarat

గుజరాత్ (Gujarat)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ జిల్లాలోని జాతీయ రహదారిపై డంపర్‌ ట్రక్కును ఓ ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ట్రాపాజ్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ నుంచి మహువ వైపు వెళ్తున్న బస్సు.. డంపర్‌ ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 10 మంది గాయపడినట్లు ఎస్పీ హర్షద్ పటేల్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Gujarat: Six Killed, 13 Injured As Bus Collides With Container Truck on  Ahmedabad-Mumbai National Highway in Vadodara (Watch Video) | 📰 LatestLY

గుజరాత్ (Gujarat)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ జిల్లాలోని జాతీయ రహదారిపై డంపర్‌ ట్రక్కును ఓ ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ట్రాపాజ్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ నుంచి మహువ వైపు వెళ్తున్న బస్సు.. డంపర్‌ ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 10 మంది గాయపడినట్లు ఎస్పీ హర్షద్ పటేల్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Gujarat Accident: Fatal Collision on Ahmedabad Express Highway

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ జిల్లాలోని జాతీయ రహదారిపై డంపర్‌ ట్రక్కును ఓ ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ట్రాపాజ్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ నుంచి మహువ వైపు వెళ్తున్న బస్సు.. డంపర్‌ ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 10 మంది గాయపడినట్లు ఎస్పీ హర్షద్ పటేల్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు

గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ జిల్లాలోని జాతీయ రహదారిపై డంపర్‌ ట్రక్కును ఓ ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ట్రాపాజ్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భావ్‌నగర్‌ నుంచి మహువ వైపు వెళ్తున్న బస్సు.. డంపర్‌ ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 10 మంది గాయపడినట్లు ఎస్పీ హర్షద్ పటేల్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు

Also read: