వరంగల్లో (Warangal) ఉగ్రవాదుల కలకలం సృష్టించారు. వరంగల్కు (Warangal) చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు జక్రియాను చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతున్న జక్రియాఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జక్రియాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 25న శ్రీలంకకు వెళ్తుండగా ఎయిర్పోర్ట్అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నుంచి ఇప్పటినుంచి రాష్ట్రంలో ఉగ్రవాదుల ఊసేలేదు. తాజాగా వరంగల్లో ఉగ్రవాదుల కదిలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వరంగల్లో ఉగ్రవాదుల కలకలం సృష్టించారు. వరంగల్కు చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు జక్రియాను చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతున్న జక్రియాఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జక్రియాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 25న శ్రీలంకకు వెళ్తుండగా ఎయిర్పోర్ట్అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నుంచి ఇప్పటినుంచి రాష్ట్రంలో ఉగ్రవాదుల ఊసేలేదు. తాజాగా వరంగల్లో ఉగ్రవాదుల కదిలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Also read :
Medak district: ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

