భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై (VikramMisiri) సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడాన్ని పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు. ఈ విషయంలో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన చేసిన తర్వాత ఆయనపై విపతీరంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ఆ ట్రోల్స్ అసహ్యకరంగా ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ఇటీవల ఆయన తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలను కొనియాడారు. (VikramMisiri) కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా మీనన్ రావు కూడా విక్రమ్ మిస్రీకి మద్దతుగా నిలిచారు.
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడాన్ని పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు. ఈ విషయంలో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన చేసిన తర్వాత ఆయనపై విపతీరంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ఆ ట్రోల్స్ అసహ్యకరంగా ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ఇటీవల ఆయన తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలను కొనియాడారు. కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా మీనన్ రావు కూడా విక్రమ్ మిస్రీకి మద్దతుగా నిలిచారు.
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడాన్ని పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు. ఈ విషయంలో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన చేసిన తర్వాత ఆయనపై విపతీరంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ఆ ట్రోల్స్ అసహ్యకరంగా ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ఇటీవల ఆయన తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలను కొనియాడారు. కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా మీనన్ రావు కూడా విక్రమ్ మిస్రీకి మద్దతుగా నిలిచారు.
Also read:
- IshaqDar: భారత్ దాడిలో 11 ఎయిర్బేస్లు దెబ్బతిన్నయ్
- LIK: ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

