నారాయణ స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఏడో క్లాస్ చదువుతున్న విద్యార్థి లోహిత్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్ పీఎస్పరిధిలో చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ స్కూల్వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. లోహిత్ వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన చెందిన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. టీచర్వేధింపులతోనే సూసైడ్ (Suicide) చేసుకున్నాడని ఆరోపించారు. తమ కొడుకు చనిపోయాడనే విషయం స్కూల్యాజమాన్యం చెప్పలేదన్నారు. సూసైడ్పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్చేశారు.
నారాయణ స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఏడో క్లాస్ చదువుతున్న విద్యార్థి లోహిత్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్ పీఎస్పరిధిలో చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ స్కూల్వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. లోహిత్ వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన చెందిన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. టీచర్వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు. తమ కొడుకు చనిపోయాడనే విషయం స్కూల్యాజమాన్యం చెప్పలేదన్నారు. సూసైడ్పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్చేశారు.
నారాయణ స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఏడో క్లాస్ చదువుతున్న విద్యార్థి లోహిత్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్ పీఎస్పరిధిలో చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ స్కూల్వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. లోహిత్ వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన చెందిన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. టీచర్వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు. తమ కొడుకు చనిపోయాడనే విషయం స్కూల్యాజమాన్యం చెప్పలేదన్నారు. సూసైడ్పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్చేశారు.
నారాయణ స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఏడో క్లాస్ చదువుతున్న విద్యార్థి లోహిత్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్ పీఎస్పరిధిలో చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ స్కూల్వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. లోహిత్ వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన చెందిన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడి తండ్రి మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. టీచర్వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు. తమ కొడుకు చనిపోయాడనే విషయం స్కూల్యాజమాన్యం చెప్పలేదన్నారు. సూసైడ్పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్చేశారు.
Also read:

