Banswada: బాన్సు వాడలో భారీగా నోట్లు సీజ్​

Banswada

నకిలీ నోట్లు తయారీ చేస్తున్న దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. (Banswada) కామారెడ్డి జిల్లా బాన్సువాడులో 8 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్​ చేసినట్లుగా ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఇవాళ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి.. మాట్లాడారు.. బాన్సువాడలో (Banswada) పోలీసులు వెహికల్స్​తనిఖీ చేస్తుండగా.. కారులో కొందరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబండించి పట్టుకున్నామని చెప్పారు. వారిని విచారించగా. నకిలీ నోట్లను తయారు చేసి, మార్కెట్​లో చలామణి చేస్తున్నట్లుగా తెలిందని తెలిపారు. పట్టుబడ్డ వారిలో తెలంగాణ తో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితులు తక్కువ టైం, ఈజీగా మనీని సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలిపారు. వారి నుంచి రూ. 56.90 లక్షల 500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్​, కలర్​ప్రింటర్, కలర్స్​, రిబ్బన్, ఆరు సెల్​ఫోన్లు​ స్వాధీనం చేసుకున్నారు.

Image

నకిలీ నోట్లు తయారీ చేస్తున్న దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడులో 8 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్​ చేసినట్లుగా ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఇవాళ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి.. మాట్లాడారు.. బాన్సువాడలో పోలీసులు వెహికల్స్​తనిఖీ చేస్తుండగా.. కారులో కొందరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబండించి పట్టుకున్నామని చెప్పారు. వారిని విచారించగా. నకిలీ నోట్లను తయారు చేసి, మార్కెట్​లో చలామణి చేస్తున్నట్లుగా తెలిందని తెలిపారు. పట్టుబడ్డ వారిలో తెలంగాణ తో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితులు తక్కువ టైం, ఈజీగా మనీని సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలిపారు. వారి నుంచి రూ. 56.90 లక్షల 500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్​, కలర్​ప్రింటర్, కలర్స్​, రిబ్బన్, ఆరు సెల్​ఫోన్లు​ స్వాధీనం చేసుకున్నారు.

Image

నకిలీ నోట్లు తయారీ చేస్తున్న దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడులో 8 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్​ చేసినట్లుగా ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఇవాళ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి.. మాట్లాడారు.. బాన్సువాడలో పోలీసులు వెహికల్స్​తనిఖీ చేస్తుండగా.. కారులో కొందరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబండించి పట్టుకున్నామని చెప్పారు. వారిని విచారించగా. నకిలీ నోట్లను తయారు చేసి, మార్కెట్​లో చలామణి చేస్తున్నట్లుగా తెలిందని తెలిపారు. పట్టుబడ్డ వారిలో తెలంగాణ తో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితులు తక్కువ టైం, ఈజీగా మనీని సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలిపారు. వారి నుంచి రూ. 56.90 లక్షల 500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్​, కలర్​ప్రింటర్, కలర్స్​, రిబ్బన్, ఆరు సెల్​ఫోన్లు​ స్వాధీనం చేసుకున్నారు.

Also read: