swami: శవం కోసం కొట్టుకున్నారు

swami

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి డెడ్ బాడీని తాము తీసుకెళ్తామంటే.. తామే తీసుకెళ్తామని అతడి పుట్టింటి, అత్తింటి తరఫు బంధువులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగింది. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం కు చెందిన వల్లపు స్వామి (swami) తన భార్య స్వాతి, ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలంగా కరీంనగర్ చంద్రపూర్ కాలనీలో నివాసముంటున్నాడు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో సోమవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని స్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడి మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే డెడ్ బాడీని తీసుకెళ్లే విషయంలో స్వామి(swami), స్వాతి తరఫు బంధువుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ దాడిలో స్వాతితోపాటు పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం డెడ్ బాడీని స్వామి తల్లిదండ్రులకు అప్పగించి బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ దాడిలో జిల్లా హాస్పిటల్ కు చెందిన అంబులెన్స్ అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి డెడ్ బాడీని తాము తీసుకెళ్తామంటే.. తామే తీసుకెళ్తామని అతడి పుట్టింటి, అత్తింటి తరఫు బంధువులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగింది. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం కు చెందిన వల్లపు స్వామి తన భార్య స్వాతి, ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలంగా కరీంనగర్ చంద్రపూర్ కాలనీలో నివాసముంటున్నాడు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో సోమవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని స్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడి మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే డెడ్ బాడీని తీసుకెళ్లే విషయంలో స్వామి, స్వాతి తరఫు బంధువుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ దాడిలో స్వాతితోపాటు పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం డెడ్ బాడీని స్వామి తల్లిదండ్రులకు అప్పగించి బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ దాడిలో జిల్లా హాస్పిటల్ కు చెందిన అంబులెన్స్ అద్దాలు ధ్వంసమయ్యాయి.

Also read: