దీపావళి కానుకగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని వసతిగృహ విద్యార్థులకు ప్రజా ప్రభుత్వం (Diet) డైట్, కాస్మోటిక్ఛార్జీలను పెంచింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. (Diet) డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు, చేర్పులు చేయాలని సీఎం రేవంత్వారికి సూచించారు. పది రోజుల్లో కొత్త డైట్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
దీపావళి కానుకగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని వసతిగృహ విద్యార్థులకు ప్రజా ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ఛార్జీలను పెంచింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు, చేర్పులు చేయాలని సీఎం రేవంత్వారికి సూచించారు. పది రోజుల్లో కొత్త డైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
దీపావళి కానుకగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని వసతిగృహ విద్యార్థులకు ప్రజా ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ఛార్జీలను పెంచింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు, చేర్పులు చేయాలని సీఎం రేవంత్వారికి సూచించారు. పది రోజుల్లో కొత్త డైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
Also read:

