పాలిసెట్(POLYCET) –-2024 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం రిజల్ట్ రిలీజ్చేశారు. మొత్తం 82,809 మంది ఎగ్జామ్ రాయగా 69,728 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎంపీసీ స్ట్రీమ్ లో 84.20%, ఎం బైపీసీలో 82.47% ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
Also read:
- Layoffs: ఏప్రిల్ తో పోలిస్తే.. మేలో తగ్గిన లేఆఫ్స్
- Maoist: మావోయిస్టుల ల్యాండ్ మైన్ పేలి గిరిజనుడి మృతి

