రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్స్ఫూర్తితో బీజేపీ పార్టీ ముందుకు కెళ్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ స్టేట్ఆఫీస్లో వాజ్పేయీ శతజయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి (Bandi Sanjay) బండి సంజయ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం మాట్లాడటం దారుణమన్నారు. అంబేద్కర్కు అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్కు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు (Bandi Sanjay). అబద్దాలల్లో కాంగ్రెస్పార్టీకి అస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1954 నుంచి 88 వరకు నెహ్రు, ఇందిరగాంధీ సహా 21 మందికి భారత రత్న ఇచ్చారని, కానీ అంబేద్కర్ను ఎందుకు విస్మరించిందో కాంగ్రెస్పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. ‘ అంబేద్కర్ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్. దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్పేయీ. భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజాతీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారు. మోదీ ప్రభుత్వం వాజ్పేయీ ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తుంది’ అని బండి సంజయ్అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్బీఆర్అంబేద్కర్స్ఫూర్తితో బీజేపీ పార్టీ ముందుకు కెళ్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్చీఫ్కిషన్రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ స్టేట్ఆఫీస్లో వాజ్పేయీ శతజయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం మాట్లాడటం దారుణమన్నారు. అంబేద్కర్కు అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్కు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అబద్దాలల్లో కాంగ్రెస్పార్టీకి అస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1954 నుంచి 88 వరకు నెహ్రు, ఇందిరగాంధీ సహా 21 మందికి భారత రత్న ఇచ్చారని, కానీ అంబేద్కర్ను ఎందుకు విస్మరించిందో కాంగ్రెస్పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. ‘ అంబేద్కర్ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్. దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్పేయీ. భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజాతీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారు. మోదీ ప్రభుత్వం వాజ్పేయీ ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తుంది’ అని బండి సంజయ్అన్నారు.
Also read:

